News

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ...
హైదరాబాద్‌లో రాబోయే మూడు రోజులు (13,15 వరకు) అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ హెచ్చరిక జారీ చేశారు.
మేడ్చల్, ఆగస్టు 12 (ఆంధ్రప్రభ) : మేడ్చల్ (medchal) మున్సిపల్ పట్టణంలోని జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జ‌రిగింది. మేడ్చల్ ...
హైదరాబాద్: చందానగర్ లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై ...
కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తన పదవికి ...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ, ...
ఏపీలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. నెలల తరబడి అభ్యర్థులు ఆతృతగా ...
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఆగస్టు 13నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలంగాణ ...
అక్టోబర్ లో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో చివరిసారిగా వన్డేలు ఆడిన రోహిత్, కోహ్లి ఆసిస్ ...
ఇంటర్నెట్ యుగంలో పిల్లల వినోదానికి కొత్త రూపం తెచ్చిన వెబ్ సిరీస్‌లు, చాలాసార్లు వారి ఆలోచనలపై లోతైన ప్రభావం చూపుతున్నాయి.
ప్రధాని మోదీ రేపు (ఆగస్టు 10న‌) బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ...
గోదావరిఖని, ఆంధ్రప్రభ : రవాణా శాఖ (Transport Department) నిబంధనలు పాటించిన మహిళలకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) చీరలు ...