News

కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా జడ్చర్లలో ఓ బాలికపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో సొంత అన్నయ్య కూడా వున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి నందనీ కశ్యప్‌ను గౌహతి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు ...
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో దారుణ ఘటన జరిగింది. 13 ఏళ్ల వయసున్న బాలికను 40 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి వివాహం చేసిన ఘటన వెలుగుచూసింది. 8వ తరగతి చదువుతున్న బాలికను చేవెళ్ల మండలం కందిపాడుకు చెందిన ...
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా, ...
ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి రానుంది. అయితే, దీనికి ఏపీ ప్రభుత్వం ఓ నిబంధన విధించింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు విధిగా ఆధార్ కార్డును తమ వెంట తెచ ...
దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ 'హనీమూన్ హత్య' కేసు త్వరలో వెండితెరపై సినిమాగా రానుంది. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ఈ ...
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఒక ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి ...
సినిమాల్లో బోల్డ్‌గా నటిస్తే అగౌరవంగా ప్రవర్తించినట్టా అని సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఓ పెద్ద ...
ఒక వ్యక్తి ఆరోగ్యం, సంపద, కీర్తిని సంపాదించాలంటే గురువారం బృహస్పతిని పూజించాలి. అలాగే గురువారం పూట గురు భగవానుడిని పూజించడం ...
స్వీట్ కార్న్... తీపి మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ...
భారతదేశం బుధవారం నాడు నాసా సహకారంతో నిర్మించిన $1.5 బిలియన్ల విలువైన, మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
ఓటీటీ వేదికలు, చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను ప్రసారం చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే, అభ్యంతరకర వీడియోలు ప్రసారం ...