News

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
భారతదేశం రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తోందని పేర్కొంటూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి దిగుమతులపై ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 25% అదనపు టారిఫ్ విధించినట్లు ప్రకటించడంతో, వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది. రష్యా ...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నేతన్న భరోసా పథకాల ...
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025-26 జీడీపీ వృద్ధి ...
Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్‌ని లాంచ్ చేసింది. 18-40 ఏళ్ల వయసున్న ట్యాక్స్ పేయర్స్ ...
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్కాశి జిల్లాలో చోటుచేసుకున్న మేఘవిస్ఫోటనం భారీ విధ్వంసానికి దారి తీసింది. వరదలు, కొండచరియల కారణంగా పలు ...
హైదరాబాద్‌లో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.
విజయనగరం జిల్లా ముసిరాం గ్రామంలో సిమ్మ అప్పారావు (60)ను అతడి మేనకోడలు భర్త సిమ్మ అప్పారావు నాటు తుపాకీతో కాల్చిచంపాడు. కుటుంబ ...
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంకితా సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రీమియం సేవలు, ఛాట్‌, వీడియో కాల్ రేట్లు, అభిమాని ఆసక్తికర అనుభవాలపై సంచలన విషయాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నేతన్న భరోసా పథకాల అమలుకు ఆమోదం లభించింది. కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్య ...
శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడి జన్మదినంగా జరుపుకునే కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోని హిందువులు ఉపవాసం, భజనలు, అలంకరించిన దేవాలయాలు మరియు ఇళ్లలో ప్రత్యేక పూజలతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు, ఇందులో కాలానుగుణ ...