News

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసభ్యకరంగా తీసిన భార్య ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు భర్త. మనస్తాపం చెందిన ఆమె ...
తిరుప్పూరు జిల్లా కుడిమంగళం స్పెషల్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ షణ్ముగవేల్‌ హత్యకేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
శ్రీవాణి టికెట్ల జారీలో నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టోకెన్‌ విధానాన్ని టీటీడీ ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 ...
బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.10, 987 కోట్ల నికర లాభం ...
పసిడి ధర మరోసారి రికార్డు సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్‌) బంగారం గురువారం రూ.3,600 పెరిగి ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా సుంకాల పోటుతో దేశీయ పరిశ్రమ గగ్గోలు పెడుతోంది. ఈ దెబ్బతో భారత్‌ నుంచి అమెరికాకు ...
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని ఒక వెల్డింగ్‌ దుకాణంలో గురువారం సాయంత్రం భారీపేలుడు ...
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఏర్పాటై 25 ఏళ్లు అయిన సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ...
రష్యా చమురు కొనుగోలు చేయవద్దన్న తన మాట వినడం లేదంటూ భారత్‌పై ఒంటికాలిపై లేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..
గత పదేళ్లలో రేషన్‌ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు ఐఏఎ్‌సలు అబద్ధాలు చెబుతున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడడం తగదని ...
అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): త్వరలో 125ఫైరింజన్లు కొనుగోలు చేయనున్నట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ పి. వెంకటరమణ ...
రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు ...