News

సీఎస్‌పురం (పామూరు): మండలంలోని వి.బైలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో అడవి దుప్పి మృతి చెందింది. ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. ఉదయం గ్రామ సమీపంలోనికి అడవి దుప్పి రాగా గమనించిన కుక్కలు దాన ...
ఒంగోలు టౌన్‌: రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల మాలకొండయ్య డిమాండ్‌ చేశారు. రజక వృత్తిదారులకు ఇళ్ల స్థలాలు, సామాజిక ...
● రాజ్యాంగ ఫలాలు వారికి దక్కడం లేదు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ...
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్‌చల్‌ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రా ...
ఇంకా, స్కార్‌ ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వలన ప్లాసెంటా గర్భాశయ గోడకు గట్టిగా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీనిని ప్లాసెంటా ...
● జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత సిరిసిల్ల: జిల్లాలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తామని జిల్లా వైద్యధికారి ఎస్‌.రజిత శనివారం తెలిపారు. ఏడా ...
మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్‌ బి12 లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కారణం... ఈ విటమిన్‌కు మాంసాహారం మంచి వనరు. దాంతో శాకాహార నియమాన్ని కఠినంగా పాటించేవారిలో ఈ లోపం ఎక్కువగా ...
లక్డీకాపూల్‌: గ్రేటర్‌ నగరంలో శనివారం ట్రాఫిక్‌ రక్షా బంధన్‌లో చిక్కుకుంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి సతమతమైంది. రాఖీ పండుగ, వీకెండ్‌ కావడంతో నగరవాసులతో రహదారులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది. రాఖీ ...
ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల సంస్థ సిల్వర్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌ తాజాగా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది ...
హైదరాబాద్‌: అయిదేళ్ల తమ్ముడు అప్లాస్టిక్‌ అనీమి యా వ్యాధితో బాధపడుతుండగా తన మూలకణాలిచ్చి ప్రాణాలు కాపాడింది ఓ అక్క.
నిర్మల్‌చైన్‌గేట్‌: ఆదివాసీ యోధుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆదివాసీ నాయకపోడ్‌ ఉద్యోగ సంఘం, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు ముచ్చిండ్ల రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి అనుగొండ సతీశ్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ ది ...
జయపురం: బీజేడీ పార్టీ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి, ఉత్కళ వరపుత్రుడు బిజూ పట్నాయక్‌ (బిజానంద పట్నాయక్‌) శిలా విగ్రహాన్ని ఈ నెల 12వ తేదీన ఆవిష్కరించనున్నారు. స్థానిక పాత బస్టాం ...