News

ఎంతో ఆనందంగా, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఓ యువకుడు (వరుడు).. రెండురోజులకే మృతి చెందాడు. దాంతో రెండు కుటుంబాల్లో ...
ఈనెల 15వ తేదీ వరకూ మత్స్యకారులు చేపట వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేడు ఏపీలోని పలు చోట్ల పిడుగులతో ...
వైసీపీ సర్కారు అమరావతి’ని ఆపేసి... అంతటితో ఊరుకోలేదు. ఈ ప్రాంతంపై కక్ష కట్టినట్టు వ్యవహరించింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో ...
వారంతా రాజస్థాన్‌లో స్నేహితులు.. బతుకుదెరువుకు నగరానికి వచ్చిన వ్యక్తి వారిని రైల్లో రప్పించి పథకం ప్రకారం ఓ మొబైల్‌ దుకాణంలో ...
కారేపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌లో ఓ సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన జవాను మృతి చెందాడు. కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన బానోత్‌ అనిల్‌ (30) సోమవారం గ ...
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ...
హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఈ-కామర్స్‌ ఎగుమతిదారులు, వ్యక్తిగత వినియోగదారుల కోసం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన అంతర్జాతీయ పార్సిల్‌ సేవలను అందించడానికి తపాలా శాఖ కొత్తగా ‘ఇంటర్నేషనల్‌ ట్రాక ...
సొంత నియోజకవర్గం పులివెందులలో గత వైసీపీ ప్రభుత్వంలో కౌలు రైతులు 21 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని దుర్మార్గుడు మాజీ సీఎం జగన్‌ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.
ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరిట సైబర్‌ నేరగాళ్లు వల విసిరి, ఆ తర్వాత పెట్టుబడులను పెట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.27లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సృష్టి సంతాన సాఫల్య కేంద్రం మోసం కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు గోపాలపురం పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రతత ...
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై దాఖలు చేసిన ఓ కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన పిటిషనర్‌, ఆయన తరఫు న్యాయవాదులు బేషరతుగా క్షమాపణలు చెప్పాల ...
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15తో ముగించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.