News

తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండ‌వ‌ని సామెత‌. కొంత‌మంది తెగ తిరుగుతుంటారు. నిరంత‌రం ప్ర‌యాణిస్తుంటారు. కొత్త ప్ర‌దేశాలు, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను చుట్టి వ‌స్తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో విదేశాల‌కు వెళ్లే భా ...
ఇక జూబ్లీహిల్స్‌శాసనసభ ఉప ఎన్నికలో భాగంగా తమ అభ్యర్థి గురించి ఇంకా సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. నోటిఫికేషన్‌ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే ...
తెలుగు సీరియల్, బిగ్‌బాస్ భామలైన ప్రియాంక, శివజ్యోతి, భాను, లహరి, రోహిణి, నవీన, లాస్య తదితరులు వరలక్ష‍్మి వ్రతం ఆచరించారు. ఆ ఫొటోలని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్‌-బొల్లారం రోడ్డులో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. జేబీఎస్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వెళ్లడానికి రెండు గంటల ...
ఒకవైపు కొండెక్కిన బంగారం ధరలు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు..ఈ నేపథ్యంలో బంగారం అన్న మాటకే సామాన్యుడు బెంబేలెత్తే పరిస్థితి. ఇలాంటి స్థితిలో జాక్‌పాట్‌ లాంటి వార్త. లక్షల టన ...
టీమిండియా స్టార్‌ సాయి సుదర్శన్‌కు మరో దేశవాళీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దులిప్‌ ట్రోఫీ (Duleep Trophy)-2025 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌కు బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ ...
సిన్సినాటి (ఒహాయో): గత నెల టెన్నిస్‌ సర్క్యూట్‌లోకి పునరాగమనం చేసిన అమెరికన్‌ దిగ్గజం వీనస్‌ విలియమ్స్‌కు సిన్సినాటి ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆమె ...
పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టి దెబ్బే కొట్టింది. మెరుపుదాడులతో శత్రు ...
నరేష్ అగ‌స్త్య‌, సంజ‌నా సార‌థి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ 'మరొక్కసారి'. బి.చంద్ర‌కాంత్ రెడ్డి నిర్మాత. నితిన్ లింగుట్ల దర్శకత్వం వహించాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ...
తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ‘‘ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. అస్సలు తాను ...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' (Burj Khalifa) గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే అంతటి ప్రతిష్టాత్మక భవనాన్ని ఎవరు నిర్మించారు?, దాని ఓనర్ ఎవరు? అనే ఆసక్తికరమైన వివరాలు బహుశా ...
సామాన్యులు, సెలబ్రిటీలు, పేద, ధనిక.. ఇలా ప్రతి ఒక్కరూ జరుపుకునే విశేషమైన పండగ రక్షా బంధన్‌. నిహారిక కొణిదెల.. వరుణ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌కు రాఖీ కట్టగా.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌కు ...